జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదములో జన్మించిన వారైతే?

Webdunia
సోమవారం, 14 జులై 2014 (17:19 IST)
జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదములో జన్మించిన వారైతే? జన్మించిన 4 సం.లు వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు. 4. సం.లు వయస్సు నుండి 11 సం.లు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు. 
 
11-31 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావడంతో వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. 31-37 సం.లు వరకు రవి మహర్దశ కావడంతో కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. 
 
37-47, 47-54, 54-72 సంవత్సరాల కాలంలో ఈ జాతకులకు చంద్ర, కుజ, రాహు మహర్దశలు కావడంతో ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు, పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు, గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రహ్మంగారి మాటలు నిజమవుతున్నాయా... ఏనుగు పిల్ల ఆకారంలో జన్మనిచ్చిన పంది

విరుదునగర్ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : 17 మంది మృతి

ప్రధాని మోడీ రాజకీయ ప్రసంగంలో 59 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు : ఖర్గే

కుక్కల బారినపడిన మచ్చల జింక - కాపాడి చంపి వండుకుని ఆరగించిన గ్రామస్థులు

ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు - రూ.76 లక్షలు విరాళం ఇచ్చిన భువనేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2026 నుంచి 25-04-2026 వరకు మీ వార ఫలితాలు

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం

త్వమేవ మాతా చ పితా త్వమేవ...

17-04-2026 శుక్రవారం ఫలితాలు (అమావాస్య) - పొగిడే వారితో జాగ్రత్త

Show comments