జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదములో జన్మించిన వారైతే?

Webdunia
సోమవారం, 14 జులై 2014 (17:19 IST)
జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదములో జన్మించిన వారైతే? జన్మించిన 4 సం.లు వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు. 4. సం.లు వయస్సు నుండి 11 సం.లు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు. 
 
11-31 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావడంతో వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. 31-37 సం.లు వరకు రవి మహర్దశ కావడంతో కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. 
 
37-47, 47-54, 54-72 సంవత్సరాల కాలంలో ఈ జాతకులకు చంద్ర, కుజ, రాహు మహర్దశలు కావడంతో ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు, పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు, గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బుక్ చేసిన టిక్కెట్ 48 గంటల్లో రద్దు చేస్తే అదనపు చార్జీలు అక్కర్లేదు

వీడియో గేమ్స్ చూడొద్దని మందలించిన తల్లిదండ్రులు.. బాలుడి ఆత్మహత్య

హైదరాబాద్‌లో మహాత్మా గాంధీ విగ్రహ ఖర్చు రూ.5 వేల కోట్లా?

డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో జవాబుదారీతనం పెంచేందుకు నిబంధనలు కఠినతరం : అశ్విని వైష్ణవ్

Godman: ఏడేళ్ల బాలికను ఒడిలో పెట్టుకుని ముద్దు పెట్టాడు.. దొంగ బాబా అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

24-02- 2026 మంగళవారం ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు

23-02-2026 సోమవారం ఫలితాలు : ఖర్చులు అధికం.. పొదుపు ధనం స్వీకరిస్తారు...

22-02-2026 ఆదివారం ఫలితాలు : రోజువారీ ఖర్చులే ఉంటాయి.. చెల్లింపుల్లో జాప్యం తగదు...

22-02-2026 నుంచి 28-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Lunar Eclipse: మార్చి 3వ తేదీన చంద్ర గ్రహణం.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది..

Show comments