రత్నాలు రాశులను బట్టి ధరించవచ్చా?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2015 (19:21 IST)
రాశులను బట్టి, లగ్నాన్ని బట్టి, సంఖ్యలను బట్టి రత్నాలు ధరించడం ద్వారా శుభ ఫలితాలుండవని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ప్రతి లగ్నమునకు శుభగ్రహం అయిన లగ్న, పంచమ, భాగ్యాధిపతులైన గ్రహాలు అనగా.. ఉదాహరణకు మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు, పంచమాధిపతి అయిన రవి, భాగ్యాధిపతి అయిన గురువుకు సంబంధించిన రత్నాలు ధరించినచో కచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. 
 
శుభ గ్రహాలకు రత్నములు ధరించడంతో పాటు పాప గ్రహాలకు తగిన శాంతి జరిపించు కున్నచో కచ్చితంగా జాతకంలో ఉన్న దోషాలు తొలిగి మంచి ఫలితాలు పొందుతారని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌కు వెళ్లొచ్చిన దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారు : పాక్ అధ్యక్షుడు జర్దారీ (Video)

ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి

బంగ్లాదేశ్‌లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు

కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్‌డోజర్... సీఎం సిద్ధూ ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

27-12-2025 శనివారం ఫలితాలు - నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

అది నైటీయే కానీ డేటీ కాదు కదమ్మా: గరికపాటి చురకలు (video)

26-12-2025 శుక్రవారం ఫలితాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

25-12-2025 గురువారం ఫలితాలు - స్థిరాస్తి ధనం అందుతుంది.. తాకట్టు విడిపించుకుంటారు...

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - ధనుస్సుకు అర్దాష్టమ శని ప్రభావం ఎంత?

Show comments