రత్నాలు రాశులను బట్టి ధరించవచ్చా?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2015 (19:21 IST)
రాశులను బట్టి, లగ్నాన్ని బట్టి, సంఖ్యలను బట్టి రత్నాలు ధరించడం ద్వారా శుభ ఫలితాలుండవని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ప్రతి లగ్నమునకు శుభగ్రహం అయిన లగ్న, పంచమ, భాగ్యాధిపతులైన గ్రహాలు అనగా.. ఉదాహరణకు మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు, పంచమాధిపతి అయిన రవి, భాగ్యాధిపతి అయిన గురువుకు సంబంధించిన రత్నాలు ధరించినచో కచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. 
 
శుభ గ్రహాలకు రత్నములు ధరించడంతో పాటు పాప గ్రహాలకు తగిన శాంతి జరిపించు కున్నచో కచ్చితంగా జాతకంలో ఉన్న దోషాలు తొలిగి మంచి ఫలితాలు పొందుతారని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బుక్ చేసిన టిక్కెట్ 48 గంటల్లో రద్దు చేస్తే అదనపు చార్జీలు అక్కర్లేదు

వీడియో గేమ్స్ చూడొద్దని మందలించిన తల్లిదండ్రులు.. బాలుడి ఆత్మహత్య

హైదరాబాద్‌లో మహాత్మా గాంధీ విగ్రహ ఖర్చు రూ.5 వేల కోట్లా?

డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో జవాబుదారీతనం పెంచేందుకు నిబంధనలు కఠినతరం : అశ్విని వైష్ణవ్

Godman: ఏడేళ్ల బాలికను ఒడిలో పెట్టుకుని ముద్దు పెట్టాడు.. దొంగ బాబా అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

23-02-2026 సోమవారం ఫలితాలు : ఖర్చులు అధికం.. పొదుపు ధనం స్వీకరిస్తారు...

22-02-2026 ఆదివారం ఫలితాలు : రోజువారీ ఖర్చులే ఉంటాయి.. చెల్లింపుల్లో జాప్యం తగదు...

22-02-2026 నుంచి 28-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Lunar Eclipse: మార్చి 3వ తేదీన చంద్ర గ్రహణం.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది..

21-02-2026 శనివారం ఫలితాలు : నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

Show comments