రత్నాలు రాశులను బట్టి ధరించవచ్చా?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2015 (19:21 IST)
రాశులను బట్టి, లగ్నాన్ని బట్టి, సంఖ్యలను బట్టి రత్నాలు ధరించడం ద్వారా శుభ ఫలితాలుండవని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ప్రతి లగ్నమునకు శుభగ్రహం అయిన లగ్న, పంచమ, భాగ్యాధిపతులైన గ్రహాలు అనగా.. ఉదాహరణకు మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు, పంచమాధిపతి అయిన రవి, భాగ్యాధిపతి అయిన గురువుకు సంబంధించిన రత్నాలు ధరించినచో కచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. 
 
శుభ గ్రహాలకు రత్నములు ధరించడంతో పాటు పాప గ్రహాలకు తగిన శాంతి జరిపించు కున్నచో కచ్చితంగా జాతకంలో ఉన్న దోషాలు తొలిగి మంచి ఫలితాలు పొందుతారని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాలుగు చినుకులు పడితే అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోతుంది: పేర్ని నాని

శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...

కుమార్తెకు జ్ఞానబోధ చేయడంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విఫలమయ్యారు : టీఎంసీ ఎంపీ

Hyderabad: హైదరాబాద్‌లో 40 డిగ్రీల మార్కును దాటిన ఉష్ణోగ్రతలు

APSDMA: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు.. 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఐదు అత్యుత్తమ మంత్రాలు ఏవి.. శనివారం ఈ మంత్రాలను జపిస్తే?

11-04-2026 శనివారం ఫలితాలు - ఆర్ధిక ఇబ్బందులు అధికం

10-04-2026 శుక్రవారం ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..

జ్యోతిష్య శాస్త్రం: హనుమంతుడి దగ్గరయ్యే ఆ మూడు రాశులేవి?

చైత్రమాస అష్టమి.. దుర్గ, కాలభైరవ పూజతో విశేష ఫలితాలు..

Show comments