Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే..?

Webdunia
FILE
పడకగదిలో ఒకే డబుల్‌కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం అశుభమని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ముఖ్యంగా దంపతులు ఒకే డబుల్ కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం కూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇలా రెండు పరుపుల మీద పడుకున్న దంపతులు కాలానుగుణంగా విడిపోతారని వారు చెబుతున్నారు.

కానీ దంపతులిద్దరూ.. ఒక మంచంపై ఒకే పరుపును ఉపయోగించడం ద్వారా ఇరువురి మధ్య అన్యోన్యత పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఇంకా పిల్లలు లేని దంపతులు బెడ్‌కి సమీపంలో చిన్న పిల్లలున్న బొమ్మలను గాని, పెయింటింగ్‌గాని వేలాడదీయడం మంచిది. అలాగే ప్రకృతి లేదా అందమైన మహిళలల పెయింటింగ్‌లను అంటించడం చేయాలని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా దంపతులు శయనించే చోట పై కప్పు మీద దూలం ఉండకుండా చూసుకోవాలి. అలాగే మంచానికెదురుగా టాయ్‌లెట్‌గాని, అద్దాలు గాని, ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే దంపతుల మధ్య మంచి అవగాహన, వంశాభివృద్ధి చేకూరుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

Show comments