Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంపతులిద్దరూ ఒకే పరుపు మీద శయనిస్తున్నారా?

Webdunia
వివాహ బంధంతో ఒకటైన దంపతులిద్దరూ ఒకే పరుపు మీదే శయనించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఎక్కువ మంది దంపతులు ఒకే డబుల్‌కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనిస్తారు.

అయితే రెండు పరుపుల మీద దంపతులు శయనించడం మంచిది కాదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అలా రెండు పరుపుల మీద పడుకున్న దంపతుల మధ్య విభేదాలు, కాలానుగుణంగా విడిపోయే అవకాశాలున్నాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ఒకే డబుల్ కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం కంటే.. చెరో బెడ్‌రూమ్‌లో పడుకోవడం మంచిదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అంతేగాని ఒకే మంచానికి రెండు ప్రత్యేక పరుపులు వేసుకోకూడదు. అదేవిధంగా ఒకే బెడ్‌రూమ్‌లో రెండు మంచాలు ఉండకూడదు.

అదేవిధంగా..మీ మంచానికెదురుగా టాయ్‌లెట్‌గాని, అద్దాలు గాని, ఎలక్ట్రానిక్ వస్తువులు గానీ లేకుండా తగిన చర్యలు తీసుకోవడం శ్రేయస్కరమని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. ఒకే మంచం-రెండు పరుపులు అశుభానికి నిదర్శనమని వారు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Show comments