ముఖం మీద మచ్చలు తొలగిపోవాలంటే?

Webdunia
సోమవారం, 3 నవంబరు 2014 (15:38 IST)
ఆలివ్ నూనెను ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. ముఖానికి ఆయిల్ రాశాక లైట్‌గా ఆవిరి పట్టాలి. అప్పుడు రంధ్రాల క్లియర్ అవడంతో పాటు మచ్చలు తగ్గుతాయి. 
 
* గంధం రాసుకుంటే మచ్చలు తగ్గటానికి సహాయపడుతుంది. గంధంలో రోజ్ వాటర్ లేదా పాలు కలిపి పేస్ట్ చేసి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఒక గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
* పాలు లేదా నీటిలో బాదంపప్పులను 12 గంటలు నానబెట్టాలి. ఆ తరవాత నానిన బాదంపప్పుపై తొక్క తీసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో రోజ్ వాటర్ కలిపి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలని బ్యూటీషన్లు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళిస్తున్న త్యాగధనులు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు?

కర్నాటక సీఎం సిద్ధు రాజీనామాకు గవర్నర్ ఆమోదం

ఒంటరి మహిళపై అత్యాచారం - సీఐ పరారీ... ఆచూకీ కనిపెట్టని పోలీసులు

ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు యుద్ధం.. యూస్ వార్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఇరాన్

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

Show comments