Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదిశలో సుష్మా స్వరాజ్ : ఝాన్సీలో ఉమా భారతి నామినేషన్!

Webdunia
శుక్రవారం, 4 ఏప్రియల్ 2014 (16:14 IST)
File
FILE
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను బీజేపీ మహిళా సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, ఉమా భారతిలు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులోభాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశ లోక్‌సభ స్థానానికి సుష్మా స్వరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు ఉన్నారు.

అలాగే, ఫైర్ బ్రాండ్, బీజేపీ నేత ఉమాభారతి ఇవాళ ఝాన్సీ పార్లమెంటరీ నియోజకవర్గంలో నామివేషన్ వేశారు. ఏప్రిల్ 30న ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. తన మద్దతుదారులతో కలెక్టరేట్‌కు చేరుకున్న ఉమా భారతి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమె వెంట ఎమ్మెల్యే రవిశర్మ, మాజీ మంత్రి రవీంద్ర శుక్లా తదితరులున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Show comments