Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి ప్రజలు పోటీ చేయమంటే బరిలో ఉంటా : కేజ్రీవాల్

Webdunia
సోమవారం, 17 మార్చి 2014 (14:33 IST)
File
FILE
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి ఎంపీ సీటు నుంచి స్థానిక ప్రజలు పోటీ చేయమంటే ఖచ్చితంగా బరిలోకి దూకుతానని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇదే అంశంపై ఈనెల 23వ తేదీన వారణాసిలో నిర్వహించే ర్యాలీలో ప్రజలు అభిప్రాయాలను తెలుసుకుంటానని ఆయన సోమవారం ప్రకటించారు.

ఈ స్థానం నుంచి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఆయనపై పోటీ చేయాలని అరవింద్ కేజ్రీవాల్‌కు పలువురు సూచిస్తున్నారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. 'మోడీపై పొటీ చేయాలని పార్టీ నన్ను కోరింది. దీంతో వారణాసిలో పోటీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ గెలుపా, ఓటమా అన్నది ముఖ్యం కాదు. ఈ నెల 23న వారణాసిలో జరిగే ర్యాలీలో పాల్గొంటా. పోటీ చేయాలా, వద్దా నేరుగా ప్రజలనే అడుగుతా. వారు చేయమంటే చేస్తా, లేకుంటే లేదు' అని ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Show comments