Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామమందిర నిర్మాణం : ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

Webdunia
సోమవారం, 7 ఏప్రియల్ 2014 (11:42 IST)
File
FILE
2014 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రామమందిరాన్ని రాజ్యాంగానికి లోబడి నిర్మిస్తామని కమలనాథులు ప్రకటించారు. రామమందిర నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు మేనిఫెస్టోలో కమలనాథులు పేర్కొన్నారు. చట్టాలకు లోబడి రామమందిరాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే, దళితులు, మైనార్టీలు, ఇతరవర్గాల అభివృద్ధిని కూడా ఇందులో పొందుపర్చారు. ఈ మేనిఫెస్టోని పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, అద్వానీలు సంయుక్తంగా సోమవారం విడుదల చేశారు.

ఒక దేశం.. మహోన్నత భారత్ బీజేపీ ఉద్దేశ్యమన్నారు. పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలోని 17 మంది సభ్యుల కమిటీ దీన్ని తయారు చేసినట్టు చెప్పారు. ప్రణాళిక రూపకల్పణకు లక్ష సూచనలు అందాయని జోషీ చెప్పారు. రైతులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తల నుండి సూచనలు అందినట్లు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments