Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌నాథ్ - రాజేలు నమ్మక ద్రోహులు : జశ్వంత్ సింగ్

Webdunia
సోమవారం, 24 మార్చి 2014 (16:46 IST)
File
FILE
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియాలు నమ్మక ద్రోహులని ఆ పార్టీ తిరుగుబాటు నేత, బార్మర్ లోక్‌సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జశ్వంత్ సింగ్ ఆరోపించారు.

బీజేపీ టికెట్ లభించకపోవడంతో బార్మర్ నియోజకవర్గం నుంచి ఇండింపెండెంట్‌గా సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తన పట్ల నమ్మకద్రోహం తలపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్‌నాథ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించానని, వసుంధరాను సీఎంగా సూచించానని... కానీ, వీరిద్దరూ తనకు టికెట్ దక్కకుండా చేశారని ఆరోపించారు. తిరిగి బీజేపీలోకి రమ్మని అద్వానీ, గడ్కారి అడిగారని... అయితే, తన కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించడంలేదని జశ్వంత్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Show comments