Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌నాథ్ - రాజేలు నమ్మక ద్రోహులు : జశ్వంత్ సింగ్

Webdunia
సోమవారం, 24 మార్చి 2014 (16:46 IST)
File
FILE
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియాలు నమ్మక ద్రోహులని ఆ పార్టీ తిరుగుబాటు నేత, బార్మర్ లోక్‌సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జశ్వంత్ సింగ్ ఆరోపించారు.

బీజేపీ టికెట్ లభించకపోవడంతో బార్మర్ నియోజకవర్గం నుంచి ఇండింపెండెంట్‌గా సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తన పట్ల నమ్మకద్రోహం తలపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్‌నాథ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించానని, వసుంధరాను సీఎంగా సూచించానని... కానీ, వీరిద్దరూ తనకు టికెట్ దక్కకుండా చేశారని ఆరోపించారు. తిరిగి బీజేపీలోకి రమ్మని అద్వానీ, గడ్కారి అడిగారని... అయితే, తన కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించడంలేదని జశ్వంత్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Show comments