Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్మేర్ టిక్కెట్‌పై అలిగిన జశ్వంత్ సింగ్.. బీజేపీకి గుడ్‌బై!

Webdunia
శనివారం, 22 మార్చి 2014 (12:48 IST)
File
FILE
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు బర్మేర్ స్థానం కేటాయించలేదని సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ బీజేపీ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఆయన ఆదివారం బీజేపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమచారం.

రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జశ్వంత్ సొంత జిల్లా. దాంతో, లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని కొద్ది రోజుల నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే, టిక్కెట్ల కేటాయింపు దగ్గర మాత్రం బీజేపీ మడతపేచీ పెట్టింది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సిఫార్సుతో కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వచ్చిన సోనారాం చౌదరికి ఆ టిక్కెట్‌ను కేటాయించింది. దాంతో, తీవ్ర అసహనానికి గురైన జశ్వంత్ పార్టీని వీడాలని, బార్మేర్ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Show comments