Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్మేర్ టిక్కెట్‌పై అలిగిన జశ్వంత్ సింగ్.. బీజేపీకి గుడ్‌బై!

Webdunia
శనివారం, 22 మార్చి 2014 (12:48 IST)
File
FILE
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు బర్మేర్ స్థానం కేటాయించలేదని సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ బీజేపీ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఆయన ఆదివారం బీజేపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమచారం.

రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జశ్వంత్ సొంత జిల్లా. దాంతో, లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని కొద్ది రోజుల నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే, టిక్కెట్ల కేటాయింపు దగ్గర మాత్రం బీజేపీ మడతపేచీ పెట్టింది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సిఫార్సుతో కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వచ్చిన సోనారాం చౌదరికి ఆ టిక్కెట్‌ను కేటాయించింది. దాంతో, తీవ్ర అసహనానికి గురైన జశ్వంత్ పార్టీని వీడాలని, బార్మేర్ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Show comments