Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చేరబోను : రాజ్‌నాథ్ సింగ్

Webdunia
శనివారం, 3 మే 2014 (12:36 IST)
File
FILE
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైతే.. ఆ ప్రభుత్వంలో తాను భాగంపంచుకోబోనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే అందులో తాను భాగస్వామిని కానన్నారు. పార్టీ అధినేతగా నా బాధ్యతలు నాకున్నాయి. అధ్యక్షుడిగా ఉండని సమయంలో ప్రభుత్వంలో ఉన్నా. నా సహచరులు సమర్థులైన వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ప్రభుత్వంలో అవకాశం రావాలి' అని చెప్పారు.

ప్రధాని కావడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బీజేపీలో మోడీకే అధికారం ఉందని స్పష్టం చేశారు. మోడీ తప్పకుండా భారతదేశ ప్రధాని అవుతారన్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనం కావడం ఖాయమని రాజ్‌నాథ్ జోస్యం చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

Show comments