Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ - అద్వానీ - సోనియా - రాజ్‌నాథ్ జాతకాలు

Webdunia
బుధవారం, 30 ఏప్రియల్ 2014 (11:58 IST)
File
FILE
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం ఏడో దశ పోలింగ్ జరుగుతోంది. ఇందులో పలువురు రాజకీయ ప్రముఖల జాతకాలు తేలనున్నాయి. ఈ దశలో జరుగుతున్న లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న పలువురి భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.

ఇలాంటి వారిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ (వడోదర), కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (రాయ్ బరేలీ), బీజేపీ అగ్రనేతలు అద్వానీ (గాంధీనగర్), బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ (లక్నో), మురళీ మనోహర్ జోషి(కాన్పూర్)లు ఉన్నారు.

అలాగే, అరుణ్ జైట్లీ (అమృత్ సర్), ఉమా భారతి (జాన్సీ)తో పాటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (మెదక్), కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి (మహబూబ్ నగర్), కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ (మల్కాజ్‌గిరి), మరో కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా (శ్రీనగర్), జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ (మధేపురా) తదితరులు ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments