Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలరాత మార్చేందుకు మోడీకి ఓటేయండి : అద్వానీ

Webdunia
మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (12:19 IST)
File
FILE
దేశం తలరాత మార్చేందుకు నరేంద్ర మోడీకి ఓటు వేయాలంటూ బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీ పిలుపునిచ్చారు. మార్పు కావాలంటే మోడీకి ఓటు వేయాలని ప్రజలకు ఆయన కోరారు.

వాస్తవానికి నరేంద్ర మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అద్వానీ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, మోడీకి పెరుగుతున్న ఆదరణతో అద్వానీలో కూడా మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం మహారాష్ట్రలోని శెవగావ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అద్వానీ మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం దేశానికి కావల్సింది నినాదాల నాయకుడు కాదు.. దృఢమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేసే నాయకుడు. అందుకే మార్పు కోసం నరేంద్ర మోడీకి ఓటేయండి అని ప్రజలకు అద్వానీ పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments