Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలరాత మార్చేందుకు మోడీకి ఓటేయండి : అద్వానీ

Webdunia
మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (12:19 IST)
File
FILE
దేశం తలరాత మార్చేందుకు నరేంద్ర మోడీకి ఓటు వేయాలంటూ బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీ పిలుపునిచ్చారు. మార్పు కావాలంటే మోడీకి ఓటు వేయాలని ప్రజలకు ఆయన కోరారు.

వాస్తవానికి నరేంద్ర మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అద్వానీ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, మోడీకి పెరుగుతున్న ఆదరణతో అద్వానీలో కూడా మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం మహారాష్ట్రలోని శెవగావ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అద్వానీ మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం దేశానికి కావల్సింది నినాదాల నాయకుడు కాదు.. దృఢమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేసే నాయకుడు. అందుకే మార్పు కోసం నరేంద్ర మోడీకి ఓటేయండి అని ప్రజలకు అద్వానీ పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

Show comments