Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద్ కేజ్రీవాల్ పాకిస్థాన్ ఏజెంట్ : నరేంద్ర మోడీ

Webdunia
బుధవారం, 26 మార్చి 2014 (16:10 IST)
File
FILE
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పాకిస్థాన్ ఏజెంట్ అని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. అందువల్లే ఆప్ నేతలు జమ్మూకాశ్మీర్‌పై రెఫరెండం నిర్వహించాలని కోరుతున్నారన్నారు. ఆప్ పార్టీ వెబ్‌సైట్‌లో జమ్మూకాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో చూపించడమే తాను చేసే ఆరోపణలకు నిదర్శనమన్నారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హీరా నగర్‌లో బుధవారం జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఓ పాక్ ఏజెంట్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్ సైట్లో కాశ్మీర్‌ను పాకిస్థాన్ భూభాగంగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమ్ ఆద్మీ నేతలు పాకిస్థాన్ తరపున మాట్లాడుతున్నట్టున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ దగ్గర మూడు ఏకేలు ఉన్నాయని... వాటిలో మొదటిది ఏకే-47, రెండోది ఏకే ఆంటోనీ (భారత రక్షణ మంత్రి), మూడోది అరవింద్ కేజ్రీవాల్ (ఏకే) అంటూ నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Show comments