Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వానీకి పూర్తి స్వేచ్ఛ ఉంది : వెంకయ్య నాయడు

Webdunia
ఆదివారం, 23 మార్చి 2014 (17:24 IST)
File
FILE
లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న అంశంపై తమ పార్టీ అగ్రనేత ఎల్కే. అద్వానీకి పూర్తి స్వేచ్ఛ ఉందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అద్వానీ కోరుకున్న లోక్‌సభ టిక్కెట్‌ను కేటాయించే అంశంపై చిన్నపాటి వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. అంతేకాకుండా, ప్రస్తుత నాయకత్వం బీజేపీ సీనియర్ నేతలను పక్కన పెడుతున్నారంటూ విమర్శలు వచ్చాయి.


వీటిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. తాము సీనియర్ నాయకులను పక్కనబెట్టే ప్రశ్నేలేదన్నారు. పార్టీలో విభేదాలు లేవని, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై సీనియర్ నేత అద్వానీకి చాయిస్ ఇచ్చామని, ఆయన గుజరాత్‌లోని గాంధీనగర్ ఎంచుకున్నారని తెలిపారు.

ఇక టికెట్ దక్కని కారణంగానే జశ్వంత్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఆయనను ఎల్లప్పుడూ గౌరవించిందని, రాజ్యసభకు పంపిందని వెంకయ్య గుర్తు చేశారు. పార్టీ ఆయనను ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమించిందని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Show comments