Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే ఇందిరాగాంధీ, రాజీవ్ ఖతమయ్యారు... అజంఖాన్

Webdunia
శనివారం, 12 ఏప్రియల్ 2014 (14:04 IST)
FILE
ఎన్నికలు 2014 నేపధ్యంలో నాయకులు తమతమ వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. నోటికి వచ్చింది వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ అయితే కుర్రాళ్లు రేప్ చేస్తుంటారనీ, అలాగని వారిని ఉరి తీస్తే ఎలా అంటూ ప్రశ్నించి మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యారు.

ఇపుడు తాజాగా ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్ వంతు వచ్చింది. అప్పట్లో జయప్రదపై విమర్శనాస్త్రాలు సంధించే అజం తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులపై బాణాలు వదిలాడు.

రాజీవ్ గాంధీ బాబ్రీ మసీదు గేట్లు తెరవాలని ఆదేశించినందుకు, అతని సోదరుడు సంజయ్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయించినందుకు, ఇందిరా గాంధీ స్వర్ణదేవాలయానికి బుల్డోజర్లను పంపినందుకు ఖతమయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లలా చేసినందుకే అల్లా అలా వారిని శిక్షించారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై దుమారం రేగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

Show comments