Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే ఇందిరాగాంధీ, రాజీవ్ ఖతమయ్యారు... అజంఖాన్

Webdunia
శనివారం, 12 ఏప్రియల్ 2014 (14:04 IST)
FILE
ఎన్నికలు 2014 నేపధ్యంలో నాయకులు తమతమ వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. నోటికి వచ్చింది వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ అయితే కుర్రాళ్లు రేప్ చేస్తుంటారనీ, అలాగని వారిని ఉరి తీస్తే ఎలా అంటూ ప్రశ్నించి మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యారు.

ఇపుడు తాజాగా ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్ వంతు వచ్చింది. అప్పట్లో జయప్రదపై విమర్శనాస్త్రాలు సంధించే అజం తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులపై బాణాలు వదిలాడు.

రాజీవ్ గాంధీ బాబ్రీ మసీదు గేట్లు తెరవాలని ఆదేశించినందుకు, అతని సోదరుడు సంజయ్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయించినందుకు, ఇందిరా గాంధీ స్వర్ణదేవాలయానికి బుల్డోజర్లను పంపినందుకు ఖతమయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లలా చేసినందుకే అల్లా అలా వారిని శిక్షించారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై దుమారం రేగుతోంది.

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments