Webdunia - Bharat's app for daily news and videos

Install App

6370 కేంద్రాలతో తంటా... జాగ్రత్తలు తీసుకున్నాం... రమాకాంత్

Webdunia
శనివారం, 5 ఏప్రియల్ 2014 (18:26 IST)
FILE
తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ రేపు అంటే.... ఆదివారంనాడు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

బ్యాలెట్ పద్ధతిలో ఎంపీటీసీకి, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయనీ, ఐతే ఈ రెండు బ్యాలెట్లకు వేర్వేరు రంగులతో ఇవ్వనున్నామన్నారు. ఇకపోతే పోలింగ్ కేంద్రాలలో 6,370 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా తమ దృష్టికి వచ్చాయనీ, ఇక్కడ తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments