Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురంలో నేనే గెలుస్తున్నా... పార్టీ ఏదిచ్చినా చేస్తా.... బాలయ్య

Webdunia
బుధవారం, 7 మే 2014 (20:13 IST)
WD
బుధవారం సీమాంధ్రలో జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి తాను భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నట్లు టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారనీ, తెదేపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషిస్తారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనల మేరకే తన పాత్ర ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి ఓటు వేశారనీ, వారివల్లనే ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. సీమాంధ్ర అభివృద్ధి చేయగల సత్తా ఉన్న చంద్రబాబు నాయుడికే పగ్గాలు అప్పగించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

Show comments