Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురంలో నేనే గెలుస్తున్నా... పార్టీ ఏదిచ్చినా చేస్తా.... బాలయ్య

Webdunia
బుధవారం, 7 మే 2014 (20:13 IST)
WD
బుధవారం సీమాంధ్రలో జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి తాను భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నట్లు టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారనీ, తెదేపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషిస్తారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనల మేరకే తన పాత్ర ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి ఓటు వేశారనీ, వారివల్లనే ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. సీమాంధ్ర అభివృద్ధి చేయగల సత్తా ఉన్న చంద్రబాబు నాయుడికే పగ్గాలు అప్పగించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments