Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎంలా కెసిఆర్... మల్కాజ్ గిరి లోకసభ... గజ్వేల్ అసెంబ్లీ... వదిలేస్తే...

Webdunia
మంగళవారం, 25 మార్చి 2014 (12:07 IST)
WD
వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో తెరాస గెలిచేసి ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ముఖ్యమంత్రి అయిపోయినట్లు మాట్లాడేస్తున్నారు. అంతేకాదు ఆయన మల్కాజిగిరి నియోజకవర్గం లేదంటే సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాలలో ఏదేని ఒక స్థానం నుంచీ, అదేవిధంగా గజ్వేల్ అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేయాలని కసరత్తు చేస్తున్నారట.

వ్యవహారం చూస్తుంటే ఆయన సీఎం గానే కాదు... కుదిరితే పీఎం సీటు పైనైనా కూర్చునేందుకు గల అవకాశాలను చూస్తారని కూడా అంటున్నారు. అనుకున్నట్లే మొత్తం 18 పార్లమెంటు స్థానాలను తెరాస కైవసం చేసుకుంటే ప్రధానమంత్రి పీఠంపైన కూడా డిమాండ్ చేస్తారని కొంతమంది చర్చించుకోవడం విశేషం.

మొత్తమ్మీద తెలంగాణలో ఇక తెరాస తప్పితే మరే పార్టీ రాదని కెసిఆర్ గట్టిగా నమ్ముతున్నట్లు కనబడుతున్నారు. చూడాలి 2014 ఎన్నికల నాటికి కెసిఆర్ ఇంకెన్ని వ్యూహాలు బయటపెడతారో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments