Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్ల సంచులు కనబడలేదా... దావా వేస్తా జాగ్రత్త... పార్థసారధి ఫైర్

Webdunia
మంగళవారం, 6 మే 2014 (19:15 IST)
FILE
మాజీమంత్రి, మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్థసారధి టీవీ ఛానళ్లపై మండిపడ్డారు. పత్రికా విలువలను తుంగలో తొక్కి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బస చేసిన హోటల్ గదిలో పెద్దఎత్తున డబ్బు పట్టుబడిందనీ, కొంత డబ్బును ముందుగానే తరలించివేశానంటూ వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు.

దీనిపై ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... తనపై అవాస్తవ కథనాలను ప్రసారం చేస్తున్న టీవీ ఛానెళ్లపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పోలీసులు జరిపిన సోదాల్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదనీ, బీసీకి చెందిన వాడిని కనుకనే తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఐతే తానున్న హోటల్ లోనే బస చేసిన తెదేపా నాయకులు డబ్బు సంచులతో బయటికెళుతుంటే అవేమీ కనబడటం లేదా అంటూ మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

Show comments