Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చనిపోయాక నా ఆస్తులన్నీ మెదక్ వాసులకే... విజయశాంతి

Webdunia
శనివారం, 26 ఏప్రియల్ 2014 (14:49 IST)
FILE
ఎన్నికలు 2014 మరింత సెంటిమెంట్ కలర్ ను ఆపాదించుకుంటున్నట్లు కనబడుతున్నాయి. నిన్న రాహుల్ గాంధీ తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నట్లు చెప్పిన నేపధ్యంలో విజయశాంతి తన మనసులోని మాటను బయటపెట్టారు. తాను చనిపోయిన తర్వాత తన ఆస్తులన్నీ మెదక్ వాసులకే చెందేట్లు రాసిచ్చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయశాంతి శనివారంనాడు రామాయంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానన్న రాములమ్మ తన ఆస్తులపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాని అన్నారు.

రాజకీయాల్లోకి ప్రవేశించి వెనకేసుకున్న డబ్బు ఏమీ లేదనీ, ఒకవేళ ఉన్నట్లు నిరూపిస్తే అదంతా మెదక్ నియోజకవర్గ ప్రజలకే ఇచ్చేస్తానని చెప్పారు. మొత్తమ్మీద మెదక్ ప్రజలను విజయశాంతి తనదైన శైలిలో సెంటిమెంట్ పండించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

Show comments