Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీనో, ఎల్లయ్యో, పుల్లయ్యో ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే... జగన్

Webdunia
బుధవారం, 7 మే 2014 (19:24 IST)
WD
2014 ఎన్నికల్లో భాగంగా బుధవారం సీమాంధ్రలో జరిగిన ఓటింగ్ అంతా ఏకపక్షంగా ఉంటుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఢిల్లీలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించే నరేంద్ర మోడీనో కాదంటే ఏ ఎల్లయ్యో పుల్లయ్యో ఎవరయినా మన వద్దకు రావాల్సిన పరిస్థితిని సీమాంధ్ర ప్రజలు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు పన్నినా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ప్రజలంతా ఓ కెరటంలా లేచి ఉప్పెనలా ఓటింగులో పాల్గొన్నారన్నారు. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా రాష్ట్రాన్ని విభజించిందనీ, దానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెపుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దారుణ వైఖరిని తెలుగుదేశం, భాజపాలు మద్దతు ఇచ్చాయని, అందువల్ల ఆ పార్టీలను కూడా ప్రజలు క్షమించరనీ, గట్టిగా ఓ కెరటంలా లేచి తమ తీర్పును ఇచ్చారని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

Show comments