Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీనో, ఎల్లయ్యో, పుల్లయ్యో ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే... జగన్

Webdunia
బుధవారం, 7 మే 2014 (19:24 IST)
WD
2014 ఎన్నికల్లో భాగంగా బుధవారం సీమాంధ్రలో జరిగిన ఓటింగ్ అంతా ఏకపక్షంగా ఉంటుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఢిల్లీలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించే నరేంద్ర మోడీనో కాదంటే ఏ ఎల్లయ్యో పుల్లయ్యో ఎవరయినా మన వద్దకు రావాల్సిన పరిస్థితిని సీమాంధ్ర ప్రజలు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు పన్నినా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ప్రజలంతా ఓ కెరటంలా లేచి ఉప్పెనలా ఓటింగులో పాల్గొన్నారన్నారు. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా రాష్ట్రాన్ని విభజించిందనీ, దానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెపుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దారుణ వైఖరిని తెలుగుదేశం, భాజపాలు మద్దతు ఇచ్చాయని, అందువల్ల ఆ పార్టీలను కూడా ప్రజలు క్షమించరనీ, గట్టిగా ఓ కెరటంలా లేచి తమ తీర్పును ఇచ్చారని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

Show comments