Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పవన్ మోడీకి ఓటు గుద్ది వేశారా.... జూ.ఎన్టీఆర్ ఓటు సైకిలుకేనా...?

Webdunia
బుధవారం, 30 ఏప్రియల్ 2014 (18:49 IST)
File
FILE
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓటు ఎవరికి వేసి ఉంటారు... అంటే మోడీ పార్టీ కమలంపైన కాక మరెవరికి వేస్తారూ అంటూ ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారనుకోండి. మొత్తమ్మీద ఓటు మోడీకి వేసి ఓ పార్టీ అధ్యక్షుడుగా పవన్ సంచలనం సృష్టించాడు.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ ను, హరికృష్ణను ఈ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు దూరంగా పెట్టిన నేపధ్యంలో ఎన్టీఆర్ ఎవరికి ఓటు వేసి ఉంటారన్నది ఆసక్తిగా మారింది. ఐతే గతంలో ఎన్టీఆర్ చెప్పినట్లు తాను బతికి ఉన్నన్నాళ్లు తాతయ్య సైకిలు గుర్తుకే సపోర్టు అన్నారు. కనుక అదే ఓటు ముద్ర అనుకోవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

Show comments