Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పవన్ మోడీకి ఓటు గుద్ది వేశారా.... జూ.ఎన్టీఆర్ ఓటు సైకిలుకేనా...?

Webdunia
బుధవారం, 30 ఏప్రియల్ 2014 (18:49 IST)
File
FILE
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓటు ఎవరికి వేసి ఉంటారు... అంటే మోడీ పార్టీ కమలంపైన కాక మరెవరికి వేస్తారూ అంటూ ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారనుకోండి. మొత్తమ్మీద ఓటు మోడీకి వేసి ఓ పార్టీ అధ్యక్షుడుగా పవన్ సంచలనం సృష్టించాడు.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ ను, హరికృష్ణను ఈ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు దూరంగా పెట్టిన నేపధ్యంలో ఎన్టీఆర్ ఎవరికి ఓటు వేసి ఉంటారన్నది ఆసక్తిగా మారింది. ఐతే గతంలో ఎన్టీఆర్ చెప్పినట్లు తాను బతికి ఉన్నన్నాళ్లు తాతయ్య సైకిలు గుర్తుకే సపోర్టు అన్నారు. కనుక అదే ఓటు ముద్ర అనుకోవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments