Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం ఇలా ఓట్లేస్తున్నారంటే తెదేపా గెలుస్తుందనుకుంటా... లగడపాటి

Webdunia
బుధవారం, 7 మే 2014 (17:28 IST)
FILE
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లోని 13 జిల్లాల జనం ఇంత భారీగా ఓట్లు వేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉన్నదేమోనని లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 70 శాతానికి పైగా ఓటింగ్ శాతం ఉంటుందని జోస్యం చెప్పారు. కాగా ఎగ్జిట్ పోల్స్ పై తనకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిందని తెలిపారు.

బుధవారంనాడు లగడపాటి హైదరాబాదులో మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాననే కారణంతో ఈసీ తనకు నోటీసు ఇచ్చిందన్నారు. కానీ తాను ఎన్నికల కోడ్‌కి లోబడి మాత్రమే స్పందించానన్నారు. కేవలం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే తెలిపాననీ, ఎక్కడా సర్వేకు సంబంధించిన వివరాలు తెలియజేయలేదని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments