Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సీఎం అయితే సీమాంధ్రలో సాయుధ పోరాటం... పవర్ స్టార్

Webdunia
సోమవారం, 5 మే 2014 (15:43 IST)
WD
జగన్ మోహన్ రెడ్డి సీమాంధ్రకు ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తే సీమాంధ్ర భూములన్నీ మింగేస్తాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదన్నారు. కేవలం జనం చల్లగా ఉండాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ధ్యేయంతోనే నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమివేయాలని పిలుపునిచ్చారు.

జగన్ మోహన్ రెడ్డికి తనకు మధ్య వ్యక్తిగతమైన విరోధం ఏమీ లేదనీ, ఐతే జగన్ ముఖ్యమంత్రి అయితే దానివల్ల సీమాంధ్రలోని భూములన్నీ కొంతమంది గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణం వల్లనే జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండానే జగన్ వేలకోట్లు దోచుకున్నాడనీ, అదే ఇక పదవి కూడా చేతికి వస్తే ఇక రాష్ట్రం ఏమవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి దోపిడీదారుల వల్ల సాయుధ పోరాటాలు జరిగుతాయని హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Show comments