Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ నా ఇల్లు, ఒళ్లు గుల్ల చేశాడు... రూ.3.5 కోట్లు అడిగాడు.. అశోక్ గౌడ్

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (13:24 IST)
WD
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఇల్లు, ఒళ్లు గుల్లగుల్ల చేశాడనీ, తనకు దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేస్తాడనుకుని రూ. 50 లక్షలకు పైగా ఖర్చు చేశానని దెందులూరు వైఎస్సార్సీపి నాయకుడు అశోక్ గౌడ్ కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఉన్న అభిమానంతో తాను పార్టీలో చేరితే జగన్ మోహన్ రెడ్డి తనను అన్నివిధాలా ఉపయోగించుకున్నారనీ, ఓదార్పు యాత్ర, జడ్పీటిసి, ఎంపీటీసి ఎన్నికల్లో ఖర్చు... అంతా కలిసి ఇప్పటికే రూ. 50 లక్షలకు పైగా ఖర్చయిపోయిందన్నారు.

ఐతే తనకు దెందులూరు సీటు ఇస్తారన్న నమ్మకంతోనే ఇదంతా చేసినట్లు తెలిపారు. తీరా సీటు కోసం అడిగేత... రూ.3.5 కోట్లు డిపాజిట్ చేసి అనంతరం సీటు కోసం అడగాలని జగన్ ఖరాఖండిగా చెప్పారనీ, దాంతో హతాశుడనయ్యానంటూ బోరుమన్నారు.

ఇపుడు తన భార్యాపిల్లలు, తాను నడిరోడ్డుపై నిలబడినట్లు అయిపోయిందనీ, మమ్మల్ని జగన్ మోహన్ రెడ్డి బజార్న పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో ఇప్పటికే స్థాయికి మించి ఖర్చు చేసి అప్పుల ఊబిలో ఇరుక్కుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments