Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో నారా లోకేష్... కడపలో జగన్ రోడ్ షో... జన ప్రభంజనం...

Webdunia
శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (16:17 IST)
WD
2014 ఎన్నికలు నేపధ్యంలో సీమాంధ్రలో తెదెపా వర్సెస్ వైకాపాగా ప్రచారం సాగుతోంది. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేస్తున్నా జనం భారీగా హాజరవుతున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి జగన్ కడప పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూడళ్లు పూర్తిగా జన సంద్రమైపోతున్నాయి.

WD

మరోవైపు చిత్తూరులో నారా లోకేష్ యువ ప్రభంజనం యాత్ర సాగిస్తున్నారు. ఇక్కడ కూడా జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఐతే ఏ నాయకుడు సీమాంధ్రకు న్యాయం చేస్తాడో ఎవరికి ఓటు వెయ్యాలన్నది ఇపుడు సీమాంధ్ర ప్రజల ముందు ఉన్న పెద్ద సవాల్. మరి ఎవరికి పట్టం కడతారో వెయిట్ అండ్ సీ.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments