Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెసిఆర్ సెంటిమెంట్... తొలి జాబితాలో 69 మంది... గజ్వేల్ నుంచి కెసిఆర్

Webdunia
శుక్రవారం, 4 ఏప్రియల్ 2014 (11:31 IST)
WD
2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను తెరాస అధినేత కేసీఆర్ విడుదల చేశారు. సెంటిమెంటుకు ప్రాధాన్యతనిస్తూ 69 అభ్యర్థులను... అంటే 3x2, 3x3 అన్నట్లుగా జాబితాలో 69 పేర్లను పొందుపరిచి ప్రకటించారు. ఐతే పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతికి మొండిచేయి చూపించారు. కొండా సురేఖకు వరంగల్ తూర్పు స్థానాన్ని కేటాయించారు.

ఇకపోతే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని చెప్పారు. మీడియాలో తెరాస పొత్తు పెట్టుకోబోతోందని వార్తలు వస్తున్నాయనీ, కానీ తాము ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇంకా మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్ అందులోని ప్రధానాంశాలను ప్రకటించారు. లక్ష మంది యువతీయువకులకు ఉద్యోగాలు కల్పిస్తామనీ, అమరవీరుల త్యాగానికి గుర్తుగా వారి స్థూపాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. ఇంకా మరికొన్ని హైలెట్స్ వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

Show comments