Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్‌కు సోనియాగాంధీ... కొద్దిసేపు చిరంజీవితో భేటీ...

Webdunia
బుధవారం, 16 ఏప్రియల్ 2014 (16:12 IST)
FILE
బుధవారంనాడు కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగసభకు సోనియాగాంధీ మరికొద్దిసేపట్లో హాజరు కానున్నారు. ఈ సభను టీ కాంగ్రెస్ నాయకులు బ్రహ్మాండంగా నిర్వహించి సోనియా మెప్పు పొందాలని కాళ్లకు బలపాలు కట్టుకుని అక్కడే ఉన్నారు. ఇప్పటికే సోనియా గాంధీ హకీంపేటకు చేరుకుని కరీంనగర్ బయలుదేరుతున్నారు. ఐతే హకీంపేటలో కాంగ్రెస్ కేంద్రమంత్రి చిరంజీవితో కొద్దిసేపు సోనియా గాంధీ ముచ్చటించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం సీమాంధ్రలో కూడా ఎన్నికల ప్రచారానికి రావాలని చిరంజీవి సోనియాను అభ్యర్థించినట్లు సమాచారం. ఐతే దీనిపై సోనియా గాంధీ త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments