Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలు 2014... రాష్ట్ర జనాభా 9 కోట్లు... పట్టుబడిన సొమ్ము రూ.131 కోట్లు

Webdunia
మంగళవారం, 6 మే 2014 (13:31 IST)
FILE
ఎన్నికలు 2014లో తెలంగాణ, సీమాంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు తమ విశ్వరూపాన్ని చూపారా అని అనుకోవాల్సి వస్తోంది. దేశంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రూ. 283 కోట్ల రూపాయలు వర్షం కురిస్తే... అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి రూ.131 కోట్లు. ఇదంతా అక్రమంగా ఎన్నికలు 2014లో తనిఖీల్లో పట్టుబడిన సొమ్ము.

ఇది చూస్తుంటే రాజకీయ నాయకులు అవినీతిపరులా? ప్రజలు అవినీతి పరులా? అనే చర్చకు దారితీస్తోంది. నగదుతోపాటు దేశవ్యాప్తంగా 2.13 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో అది కోటి లీటర్లుగా ఉన్నట్లు తెలిపింది. అంటే నోటుకు ఓటు అనే ఫార్ములాను నాయకులంతా పాటించారా అనే సందేహం కలుగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

Show comments