Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలు 2014... రాష్ట్ర జనాభా 9 కోట్లు... పట్టుబడిన సొమ్ము రూ.131 కోట్లు

Webdunia
మంగళవారం, 6 మే 2014 (13:31 IST)
FILE
ఎన్నికలు 2014లో తెలంగాణ, సీమాంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు తమ విశ్వరూపాన్ని చూపారా అని అనుకోవాల్సి వస్తోంది. దేశంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రూ. 283 కోట్ల రూపాయలు వర్షం కురిస్తే... అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి రూ.131 కోట్లు. ఇదంతా అక్రమంగా ఎన్నికలు 2014లో తనిఖీల్లో పట్టుబడిన సొమ్ము.

ఇది చూస్తుంటే రాజకీయ నాయకులు అవినీతిపరులా? ప్రజలు అవినీతి పరులా? అనే చర్చకు దారితీస్తోంది. నగదుతోపాటు దేశవ్యాప్తంగా 2.13 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో అది కోటి లీటర్లుగా ఉన్నట్లు తెలిపింది. అంటే నోటుకు ఓటు అనే ఫార్ములాను నాయకులంతా పాటించారా అనే సందేహం కలుగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

Show comments