Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరా భవన్ కు వాస్తు దోషం... మెట్లను కూల్చేయిస్తున్న రఘువీరా

Webdunia
గురువారం, 3 ఏప్రియల్ 2014 (12:23 IST)
WD
2014 ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు సత్తా ఉన్న అభ్యర్థులు దొరక్క సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీకి హైదరాదులో కేటాయించిన ఇందిరా భవన్ లో వాస్తు దోషం ఉన్నట్లు తేలిందట. దీంతో సీమాంధ్ర పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి యుద్ధప్రాతిపదికన వాస్తును అనుసరించి ఇందిరా భవన్ కు మార్పులు చేయిస్తున్నారు.

తమకు కేటాయించిన భవనానికి ఉండకూడని చోట మెట్లు ఉన్నాయని, వాటిని అలాగే ఉంచితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలవుతుందనీ, పైకి రాకపోగా ఇంకా కిందికి పోతుందని వాస్తు నిపుణులు చెప్పారట. దాంతో ఆ మెట్లను కూల్చేసి వాస్తు ప్రకారం మరో దిక్కు నుంచి మెట్ల నిర్మాణం చేపట్టారు. ఈ మెట్లను పూర్తి చేసిన తర్వాత వాటిపై నుంచి అభ్యర్థులను నడిపించి టిక్కెట్లు కన్ఫర్మ్ చేయాలని రఘువీరా నిర్ణయించినట్లు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments