Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున దక్షిణవర్తి శంఖం పూజ..

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (12:53 IST)
దీపావళి పండుగ అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళిని అక్టోబర్ 24న జరుపుకుంటారు. దీపావళి రోజున లక్ష్మిదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే లక్ష్మీ దేవితో పాటు వినాయకున్ని పూజించడం వల్ల సంపదలకు కొరతే ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే తప్పకుండా భక్తి శ్రద్ధలతో దేవిని పూజించాల్సి ఉంటుంది. 
 
అలాగే దీపావళి సందర్భంగా అమ్మవారు శంఖాన్ని ధరిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి దక్షిణవర్తి శంఖాన్ని దీపావళి రోజున పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలు దూరమవుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.
 
దక్షిణవర్తి శంఖం ప్రయోజనాలు:
శంఖాన్ని దక్షిణాన ఉండడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావు.
శత్రుహాని వుండదు
ఇంట్లో లక్ష్మి దేవి స్థిర నివాసం ఉంటుంది.
ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

భర్త హత్య కోసం యూట్యూబ్‌ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments