ఈ దీపావళి ఈ రాశులకు కలిసొస్తుందట..!?

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (10:04 IST)
ఈ దీపావళి కింది రాశులకు కలిసివస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దీపాల పండుగ దీపావళిని 2020లో నవంబర్-14 అంటే శనివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ వెలుగుల పండుగ కొన్ని రాశుల వారికి శుభాలను అందించనుంది. ఈ రాశుల వారికి ఈ దీపావళి శుభాన్నిస్తుందని, లాభాన్నిస్తుందని, సుఖశాంతులను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
ముందుగా వృషభ రాశీ వారికి ఈ దీపావళి మరో కొత్త ఆరంభానికి మంచి సమయం. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. వ్యాపారంలో లాభం చేకూరుతుంది. బంధాల్లో ఉన్న చిక్కులు తగ్గి. సంతోషం కలుగుతుంది. ఇక తులారాశి జాతకులకు ఈ దీపావళి శుభాన్నిస్తుంది. సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రశాంతత చేకూరుతుంది. 
 
సరికొత్త వ్యాపారానికి కలిసొచ్చే కాలం. భూ సంబంధిత వివాదాలు ముగుస్తాయట. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వాహన యోగం వుంది. విదేశీ ప్రయాణం అవకాశం ఉంది. తారాబలం వల్ల ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది.  ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ప్రమోషన్ అవకాశం వుంది.
 
కుంభ రాశి వారికి ఈ దీపావళి అదృష్టాన్ని తీసుకురానుంది. లక్ష్మీ కటాక్ష సౌభాగ్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. వ్యాపారంలో లాభం వస్తుంది. ఉద్యోగంలో చిక్కులు తొలగనుంది. వివాహంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోనున్నాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments