Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి ప్రమిదను వెలిగించిన ఒబామా

Webdunia
PTI
అమెరికా అధ్యక్షుడు ఒబామా తొలిసారిగా దీపావళి వేడుకలను శ్వేత సౌధంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభించి భారతదేశ సంప్రదాయలకున్న ప్రాముఖ్యతను చాటారు. ప్రవాస భారతీయులను ఆహ్వానించి భారతీయ సంప్రదాయ పద్ధతుల నడుమ దీపావళి ప్రమిదను వెలిగించారు.

దీపావళి సందర్భంగా మన ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి బహుమతులను ఇస్తుందో తెలియదు కానీ... అమెరికా అధ్యక్షుడు మాత్రం అమెరికాలో నివశిస్తున్న భారతీయులందరికీ హెల్త్ పాలసీని ప్రకటించి, భారతీయుల పట్ల తమకున్న ప్రత్యేక శ్రద్ధ ఏమిటో నిరూపించారు.

ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ... యావద్భారత పౌరుని జీవితంలోకి ఈ పండుగ కొత్త వెలుగులు నింపి సుఖసంతోషాలను అందిచాలని ఆకాంక్షించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

Show comments