Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళికి నాకు బహుమతులేమీ ఇవ్వొద్దు: ప్రధాని

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2011 (13:29 IST)
FILE
దీపావళి పండుగ వస్తుందంటేనే నేతలకు ఆయా కంపెనీలు బహుమతులతో మోతెక్కిస్తాయి. గతానుభవాల దృష్ట్యానో మరి దేనివల్లనో కానీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయా కంపెనీలకు, వ్యక్తులకు ముందుగానే ఓ విజ్ఞప్తి చేశారు.

అదేమంటే.. దీపావళికి తనకు ఖరీదైన వస్తువులు, బహుమతులను ఎవరూ ఇవ్వద్దన్నది. ఇటువంటి బహుమతులను తనకు ఇచ్చేకంటే ప్రధానమంత్రి సహాయనిధికి అందజేయాలని సూచించారు. అలా చేస్తే పేదలకు అవి అందుతాయనీ, దానిద్వారా వారి జీవితాల్లో వెలుగురేఖలు ఉదయిస్తాయని అన్నారు.

ఐతే ప్రధానమంత్రి మాటను ఆయా కంపెనీలు, ప్రముఖ వ్యక్తులు పట్టించుని బహుమతులను ఇవ్వకుండా మిన్నకుంటాయా..? అన్నదే ప్రశ్న.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

Show comments