Webdunia - Bharat's app for daily news and videos

Install App

టి.లో ఒకటి, ఆంధ్రలో రెండు సెజ్‌లు-చెన్నై-విశాఖలో ఇండస్ట్రియల్ కారిడార్!

Webdunia
శనివారం, 29 నవంబరు 2014 (11:44 IST)
తెలంగాణలో మెదక్ జిల్లాలో ఏపీలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సెజ్‌లు ఏర్పాటవుతాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో ఒకటి, ఆంధ్రలో రెండు సెజ్ లు ఏర్పాటవుతాయని సీతారామన్ తెలిపారు. 
 
తెలంగాణలో 24 సెజ్‌లలో పనులు జరుగుతుండగా, 36 సెజ్‌లలో కార్యకలాపాలు జరగడం లేదని... ఏపీలో 18 సెజ్‌లలో పనులు జరుగుతుండగా, 27 చోట్ల జరగడం లేదని తెలిపారు. చెన్నై-విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments