Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ప్రాంత రెవెన్యూ సిబ్బందికి జీతాలు ఎవరిస్తారు?

Webdunia
ఆదివారం, 13 జులై 2014 (17:13 IST)
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పరిస్థితి అయోమయంలో పడింది. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులను తెలంగాణలోకి బదిలి చేయనున్నారు. అయితే అక్కడ పని చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు, పంచాయతి సిబ్బంది, రెవెన్యూ అధికారులును ఏమి చేస్తారన్నది ఇంత వరకు స్పష్టత లేదు. 
 
వారికి నెలసరి జీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదంటే తెలంగాణా ప్రభుత్వం చెల్లిస్తుందా?
అనేది అటు ఉద్యోగస్తులకు గానీ ఉన్నత స్థాయి అధికారులకు దగ్గర కానీ స్పష్టమైన సమాచారం లేదు. అయితే జూన్ రెండు నుంచి ఈ గ్రామాల పర్యవేక్షణ అంతా సీమాంధ్ర జిల్లాలకే ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తమకు జీత భత్యాలు సంగతి తెలియక ఉద్యోగుస్తులు గందరగోళం పడుతున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments