Webdunia - Bharat's app for daily news and videos

Install App

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

ఐవీఆర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (23:18 IST)
కర్టెసి-ట్విట్టర్
కాకినాడ రైస్ మాఫియా ఆకాశమే హద్దుగా సాగుతుందా? స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనిఖీ చేసేందుకు వెళ్తేనే తనకు అధికారులు సహకరించలేదని విస్మయం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ట్విట్టర్లో Deputy CM ట్రెండింగ్ అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యాపారాల్లో మాఫియా నడుస్తోందని గత ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెపుతూ వచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖకి జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ మంత్రి అయ్యారు. ఇక అప్పట్నుంచి అవినీతిని తిమింగలాలను పట్టుకునేందుకు ఆయన తిరుగుతూనే వున్నారు. ఈ క్రమంలో ఆయనకు దొరికిన భారీ అవినీతి తిమింగలం కాకినాడ పోర్టు ద్వారా బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న రైస్ మాఫియా.
 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments