Webdunia - Bharat's app for daily news and videos

Install App

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

ఐవీఆర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (23:18 IST)
కర్టెసి-ట్విట్టర్
కాకినాడ రైస్ మాఫియా ఆకాశమే హద్దుగా సాగుతుందా? స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనిఖీ చేసేందుకు వెళ్తేనే తనకు అధికారులు సహకరించలేదని విస్మయం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ట్విట్టర్లో Deputy CM ట్రెండింగ్ అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యాపారాల్లో మాఫియా నడుస్తోందని గత ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెపుతూ వచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖకి జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ మంత్రి అయ్యారు. ఇక అప్పట్నుంచి అవినీతిని తిమింగలాలను పట్టుకునేందుకు ఆయన తిరుగుతూనే వున్నారు. ఈ క్రమంలో ఆయనకు దొరికిన భారీ అవినీతి తిమింగలం కాకినాడ పోర్టు ద్వారా బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న రైస్ మాఫియా.
 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments