Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకానంద రెడ్డి మృతి: ఆయనది హత్యా? ఎవరు చంపివుంటారు?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (10:58 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి హత్యకు గురైయ్యారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివేకానంద రెడ్డి మృతిలో కడప మాజీ ఎంపీ అవినాష్‌పై అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. జగన్ కుటుంబంతో విబేధాలున్నాయనే కారణంతో ఆయనే ఈ హత్య చేయించి ఉంటారన్న కోణంలో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
వివేకా మృతి సమయంలో అక్కడ అవినాషే వున్నారని.. ఆయన సాక్ష్యాధారాల్ని మాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా ఈ కేసులో ప్రస్తుతం సుధాకరరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లలో ఎవరైనా హత్య చేశారా, లేక వీళ్లెవరూ చెయ్యలేదా, చెయ్యించలేదా అన్నదానిపై ఏ ఆధారాలూ లేవు. 
 
అన్నీ ఆరోపణలు మాత్రమే. మరోవైపు సిట్ పోలీసులు ఇప్పటివరకూ వివేకానంద రెడ్డి కారు డ్రైవర్, ఇంట్లో పనిమనిషి సహా నలుగుర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరి వివేకానంద రెడ్డిది హత్యా, లేదా సహజ మరణమా అనేది తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments