వివేకానంద రెడ్డి మృతి: ఆయనది హత్యా? ఎవరు చంపివుంటారు?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (10:58 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి హత్యకు గురైయ్యారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివేకానంద రెడ్డి మృతిలో కడప మాజీ ఎంపీ అవినాష్‌పై అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. జగన్ కుటుంబంతో విబేధాలున్నాయనే కారణంతో ఆయనే ఈ హత్య చేయించి ఉంటారన్న కోణంలో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
వివేకా మృతి సమయంలో అక్కడ అవినాషే వున్నారని.. ఆయన సాక్ష్యాధారాల్ని మాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా ఈ కేసులో ప్రస్తుతం సుధాకరరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లలో ఎవరైనా హత్య చేశారా, లేక వీళ్లెవరూ చెయ్యలేదా, చెయ్యించలేదా అన్నదానిపై ఏ ఆధారాలూ లేవు. 
 
అన్నీ ఆరోపణలు మాత్రమే. మరోవైపు సిట్ పోలీసులు ఇప్పటివరకూ వివేకానంద రెడ్డి కారు డ్రైవర్, ఇంట్లో పనిమనిషి సహా నలుగుర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరి వివేకానంద రెడ్డిది హత్యా, లేదా సహజ మరణమా అనేది తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments