ఫుల్ కిక్కు.. మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (10:23 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ కిక్కేచ్చేసింది. డిసెంబర్ 31, జనవరి 1 రోజున మద్యం షాపులపై ఎలాంటి నిషేధం లేదని రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి.వాసుదేవ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు నిత్యం పనిచేస్తున్న విధంగానే నూతన సంవత్సరం సమయంలో ఈనెల 31న కూడా పనిచేస్తాయన్నారు.
 
రోజువారీ సమయాల్లోనే పనిచేస్తాయని.. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా ఈనెల 31న మద్యం దుకాణాలు,బార్ అండ్ రెస్టారెంట్ల వ్యాపార సమయాల్లో మార్పులు ఏమైనా ఉన్నాయాయని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తన కార్యాలయానికి అనేక ఫోన్ కాల్స్ వస్తుండటంతో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం దుకాణాలు ఉదయం 11గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకూ పనిచేస్తాయన్నారు. 
 
ఈ నెల 31న కూడా అదే సమయాల్లో పనిచేస్తాయని.. ఈ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. నిజానికి కరోనా సెకండ్ వేవ్ ముప్పు ఉండటంతో ఈ నెల 31న, జనవరి 1న పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించే అవకాశాలున్నాయని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో క్లారిటీ వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments