Webdunia - Bharat's app for daily news and videos

Install App

50% ప్రత్యేక హోదా కావాలంటున్నారు... మీరేమో అది చెల్లని రూ.1000 నోటంటున్నారు... కాస్త చూస్కుంటే మంచిదేమో...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే పవన్ కళ్యాణ్ డిమాండును కేంద్ర మంత్రి సుజనా చౌదరి మెత్తగా కొట్టిపారేశారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా ఇంకా ప్రత్యేక హో

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (13:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే పవన్ కళ్యాణ్ డిమాండును కేంద్ర మంత్రి సుజనా చౌదరి మెత్తగా కొట్టిపారేశారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా ఇంకా ప్రత్యేక హోదా అని మాట్లాడటం అర్థం లేని ప్రశ్న అనీ, అది ఒక చెల్లని రూ.500, రూ.1000 నోట్ల వంటివంటూ వ్యాఖ్యానించారు. ఇక ప్రత్యేక హోదా అనే దాని గురించి మాట్లాడకపోవడమే మంచిదని పేర్కొన్నారు. 
 
దీనిపై వెబ్ దునియా తెలుగు పోల్ నిర్వహించింది. ఇందులో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రత్యేక హోదాపై అభిప్రాయాన్ని కోరగా 50.4% మంది జనసేన ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటాన్ని సమర్థిస్తున్నారు. అవసరం లేదని 44 శాతం అంటుండగా ఏమీ చెప్పలేని సందిగ్దంలో మరో 5.4 శాతం మంది తేలారు. ఐతే మెజారిటీ ప్రజలు ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెపుతున్నట్లు అర్థమవుతుంది. 
 
దీన్నిబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా ప్రధాన ఎజెండా కావడం ఖాయమని స్పష్టంగా తెలుస్తుంది. మరి ప్రత్యేక హోదా చెల్లని నోటు లాంటిదని చెపుతున్న తెదేపా నాయకులు తమ వరస మార్చుకుంటారో లేదంటే తాము చెప్పిన మాటలతో ప్రజలు ఒప్పిస్తారో చూడాల్సి ఉంది. ఐతే ప్రత్యేక హోదా సెంటిమెంట్ కొనసాగితే మటుకు జనసేన ప్రభంజనం ఏపీలో ఊపుతుందనడంలో సందేహం కూడా పడనక్కర్లేదు. చూద్దాం... ఏం జరుగుతుందో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments