Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలి ప్రియుడితో వివాహిత జంప్ ... చెరకు తోటలో శవం లభ్యం

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (13:50 IST)
కర్నాటక రాష్ట్రంలో పెళ్లయిన నాలుగు నెలలకే కట్టుకున్న భర్తను వదిలేసి తన ప్రియుడితో పారిపోయిన ఓ మహిళ చివరకు చెరకు తోటలో శవమై కనిపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని హాసన్ జిల్లా హోళెనరసిపుర తాలూకా పరసనహళ్లి గ్రామానికి చెందిన కావ్య (23) అనే యువతికి హాసన్‌కు చెందిన ఓ యువకుడితో తల్లిదండ్రులు వైభవంగా పెళ్లి చేశారు. అయితే, వివాహమైన నాలుగు నెలలకే ఆమె తన భర్తను వదిలివేసి ప్రియుడు అవినాశ్‌తో కలిసి పారిపోయింది. అవినాశ్ ఎలాంటి పని చేయకుండా ఇంటిపట్టునే ఉంటే జులాయిగా తిరిగేవాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం ఆమె ప్రియుడు స్థానిక పోలీసులను కలిసి కావ్య చెరకుతోటలో చనిపోయివుందని సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత వారంతా కలిసి చెరకుతోటకెళ్లి చూడగా, కావ్య మృతదేహం కనిపించింది. అయితే, కొంతమేరకు పాతిపెట్టివున్న మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రియుడే తమ కుమార్తెను హత్య చేసివుంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments