Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలి ప్రియుడితో వివాహిత జంప్ ... చెరకు తోటలో శవం లభ్యం

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (13:50 IST)
కర్నాటక రాష్ట్రంలో పెళ్లయిన నాలుగు నెలలకే కట్టుకున్న భర్తను వదిలేసి తన ప్రియుడితో పారిపోయిన ఓ మహిళ చివరకు చెరకు తోటలో శవమై కనిపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని హాసన్ జిల్లా హోళెనరసిపుర తాలూకా పరసనహళ్లి గ్రామానికి చెందిన కావ్య (23) అనే యువతికి హాసన్‌కు చెందిన ఓ యువకుడితో తల్లిదండ్రులు వైభవంగా పెళ్లి చేశారు. అయితే, వివాహమైన నాలుగు నెలలకే ఆమె తన భర్తను వదిలివేసి ప్రియుడు అవినాశ్‌తో కలిసి పారిపోయింది. అవినాశ్ ఎలాంటి పని చేయకుండా ఇంటిపట్టునే ఉంటే జులాయిగా తిరిగేవాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం ఆమె ప్రియుడు స్థానిక పోలీసులను కలిసి కావ్య చెరకుతోటలో చనిపోయివుందని సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత వారంతా కలిసి చెరకుతోటకెళ్లి చూడగా, కావ్య మృతదేహం కనిపించింది. అయితే, కొంతమేరకు పాతిపెట్టివున్న మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రియుడే తమ కుమార్తెను హత్య చేసివుంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments