Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం డ్రమ్ములో మహిళ మృతదేహం

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (14:31 IST)
కర్నాటక రాష్ట్రంలోని యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహం ఫ్లాట్ ఫాంపై ఉన్న డ్రమ్ములో కుక్కివుంది. రైల్వే స్టేషన్ పారిశుద్ధ్య కార్మికులు ఫ్లాట్ ఫాంను శుభ్రం చేస్తుండగా దీనిని గుర్తించారు. ఈ మృతదేహం గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
అయితే, ఒకటో నంబరు ఫ్లాట్ ఫాంపై ఉన్న డ్రమ్మును శుభ్రం చేసేందుకు ప్రయత్నించగా, దుర్వాసన వచ్చింది. దీంతో డ్రమ్ము మూత తీసి చూడగా అందులో మహిళ మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇంచారు. 
 
పాల్తీన్ కవర్‌లో శవాన్ని చుట్టి డ్రమ్ములో కుక్కి, ఆ తర్వాత డ్రమ్ముకు మూత గట్టిగా బిగించారు. దీంతో దుర్వాస రాలేదు. డ్రమ్ము మూత తీయగానే ఒక్కసారిగా దుర్వాసన వెదజల్లడంతో అక్కడకు వెళ్లి చూడగా మహిళ శవంగా గుర్తించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 30 యేళ్ల మధ్య ఉంటాయని భావిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments