Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తు తెలియని మహిళపై దుండగులు అత్యాచారం... హత్య...

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:01 IST)
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళపై దుండగులు అత్యాచారం చేసి చంపేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పహడీషరీఫ్‌ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తుక్కుగూడ - శ్రీశైలం రహదారిపై ఓ ప్లాస్టిక్ నుంచి అనుమానాస్పదంగా కనిపించింది. దీనిపై స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. సంచిని విప్పి చూడగా అందులో మహిళ మృతదేహం ఉన్నట్టు గుర్తించి షాక్‌కు గురయ్యారు. 
 
ఆ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి, ఆపై నిప్పంటించినట్టు ఘటనాస్థలిలో పరిస్థితులను బట్టి అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments