Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తు తెలియని మహిళపై దుండగులు అత్యాచారం... హత్య...

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:01 IST)
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళపై దుండగులు అత్యాచారం చేసి చంపేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పహడీషరీఫ్‌ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తుక్కుగూడ - శ్రీశైలం రహదారిపై ఓ ప్లాస్టిక్ నుంచి అనుమానాస్పదంగా కనిపించింది. దీనిపై స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. సంచిని విప్పి చూడగా అందులో మహిళ మృతదేహం ఉన్నట్టు గుర్తించి షాక్‌కు గురయ్యారు. 
 
ఆ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి, ఆపై నిప్పంటించినట్టు ఘటనాస్థలిలో పరిస్థితులను బట్టి అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments