వైజాగ్ టు విజయవాడ: వాషింగ్ మెషీన్‌లో కోటీ 30 లక్షలు కుక్కి తరలిస్తూ దొరికిపోయారు

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (16:37 IST)
నల్ల డబ్బు. ప్రజల వద్ద దోచుకున్న నల్ల డబ్బును ఎలా దారి మళ్లించాలో దొంగ వ్యాపారులకు బాగా తెలుసు. పోలీసుల కళ్లుగప్పి ఎలాగో ఆ డబ్బును తరలించేస్తుంటారు. తాజాగా విశాఖపట్టణం నుంచి విజయవాడకు ఓ వాషింగ్ మెషిన్లో రూ. 1.30 కోట్లను తరలిస్తూ పట్టుబడ్డారు.
 
పూర్తి వివరాలను చూస్తే... విశాఖకు చెందిన ఓ బడా ఎలక్ట్రానిక్ దుకాణం నుంచి ఓ ఆటో బయలుదేరింది. ఆ ఆటోలో వాషింగ్ మెషీన్ వేసుకుని వెళ్తున్నారు. చూసినవారికి ఏదో వాషింగ్ మెషీన్ కొనుక్కుని వెళ్తున్నారులే అనిపిస్తుంది. కానీ నిజం అది కాదు. అందులో కాసుల కట్టలు పేర్చి పెట్టి వున్నాయి.
 
ఓ రహస్య వ్యక్తి ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. విశాఖ ఎయిర్ పోర్ట్ పరిసరాల నుంచి వెళుతున్న ఆటోను అడ్డుకుని అందులో వున్న వాషింగ్ మెషీన్ తెరిచి చూసి షాక్ తిన్నారు. మెషీన్ నిండుగా రూ. 500 నోట్ల కట్టలు పేర్చి వున్నాయి. ఆ డబ్బుకు లెక్కచెపుతూ సరైన రసీదులు చూపించకపోవడంతో డబ్బును సీజ్ చేసారు. సెక్షన్ 41, 102 కింద పోలీసులు కేసు నమోదు చేసి నగదును స్టేషనుకి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments