Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ: బీటెక్ విద్యార్థిని హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు, ప్రేమ వ్యవహారమా?

Webdunia
బుధవారం, 10 మే 2023 (17:25 IST)
విజయవాడ నగర శివారు ప్రాంతమైన పెనమలూరు మండలానికి చెందిన పెదపులిపాక సమీపంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కొందరు మాచవరం ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి జీవన్‌ను హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీనితో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
 
కాగా తమ కుమారుడు బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. ఐతే బర్త్ డే పార్టీ జరుగుతుండగానే జీవన్‌కి ఫోన్ వచ్చిందని అతడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. ఐతే ఆ ఫోన్ ఎవరి నుంచి వచ్చిందో తెలియరాలేదు.
 
కాగా జీవన్ హత్య వెనుక ప్రేమ కారణం అయి వుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments