Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ: బీటెక్ విద్యార్థిని హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు, ప్రేమ వ్యవహారమా?

Webdunia
బుధవారం, 10 మే 2023 (17:25 IST)
విజయవాడ నగర శివారు ప్రాంతమైన పెనమలూరు మండలానికి చెందిన పెదపులిపాక సమీపంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కొందరు మాచవరం ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి జీవన్‌ను హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీనితో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
 
కాగా తమ కుమారుడు బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. ఐతే బర్త్ డే పార్టీ జరుగుతుండగానే జీవన్‌కి ఫోన్ వచ్చిందని అతడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. ఐతే ఆ ఫోన్ ఎవరి నుంచి వచ్చిందో తెలియరాలేదు.
 
కాగా జీవన్ హత్య వెనుక ప్రేమ కారణం అయి వుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments