విజయవాడ: బీటెక్ విద్యార్థిని హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు, ప్రేమ వ్యవహారమా?

Webdunia
బుధవారం, 10 మే 2023 (17:25 IST)
విజయవాడ నగర శివారు ప్రాంతమైన పెనమలూరు మండలానికి చెందిన పెదపులిపాక సమీపంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కొందరు మాచవరం ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి జీవన్‌ను హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీనితో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
 
కాగా తమ కుమారుడు బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. ఐతే బర్త్ డే పార్టీ జరుగుతుండగానే జీవన్‌కి ఫోన్ వచ్చిందని అతడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. ఐతే ఆ ఫోన్ ఎవరి నుంచి వచ్చిందో తెలియరాలేదు.
 
కాగా జీవన్ హత్య వెనుక ప్రేమ కారణం అయి వుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments