Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ఐవీఆర్
గురువారం, 7 ఆగస్టు 2025 (15:48 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఝుంఝునులోని కుమావాస్ గ్రామంలో ఓ వ్యక్తి వీధి కుక్కలను వెంటాడి వెంటాడి 25 కుక్కలను చంపేసాడు. తుపాకీ తీసుకుని ద్విచక్ర వాహనంపై ఎక్కి తన గ్రామ పరిధిలో వున్న వీధి కుక్కలను వేటాడి అన్నిటినీ కాల్చి చంపేసాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జైపూర్ లోని కుమావాస్ అనే గ్రామంలో ష్యోచంద్ అనే వ్యక్తి తన గ్రామంలో వున్న కుక్కలను తుపాకీతో కాల్చడం ప్రారంభించాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగినవారితో... ఆ కుక్కలు తమ మేకలను చంపేస్తున్నాయనీ, అందువల్ల తనకు కుక్కలను చంపడం తప్ప వేరే మార్గం కనిపించలేదని చెపుతున్నాడు.
 
ఇదిలావుంటే జంతుహింస-ఆయుధాల చట్టం కింద ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments