వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఐవీఆర్
శనివారం, 27 ఏప్రియల్ 2024 (12:51 IST)
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. తన భర్త వేరే మహిళతో బెడ్రూంలో ఏకాంతంగా వుండటాన్ని చూసిన భార్య వారిద్దరి గదికి తాళం వేసేసింది. దీనితో భయపడిన ఆ జంట ఆ గదిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
 
పోలీసులు చెప్పిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జనగాం జిల్లా రాజపేట జంగాల కాలనీకి చెందిన పులేందర్ గతకొంతకాలంగా బచ్చన్నపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గురువారం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో వాళ్లద్దరూ బెడ్రూంలో ఏకాంతంగా గడుపుతున్నారు.
 
ఆ సమయంలో వచ్చిన భార్య తన భర్త వేరే మహిళతో వుండటాన్ని చూసి ఆ గదికి గడియపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. దీనితో భయపడిపోయిన ఇద్దరూ తమ పరువు పోతుందని బెడ్రూంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూస్తే ఇద్దరూ విగతజీవులై వున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments