Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌లో దారుణ హత్య - కారులో మృతదేహం

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (12:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలో పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కార్లో పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. కాళ్లకు తాళ్లు కట్టి హత్య చేసి.. మృతదేహాన్ని కారులో పెట్టి హంతకులు పరారయ్యారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. మృతుడు హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంక్ ఉద్యోగి వెలుగట్టి రాజా మోహన్‌గా గుర్తించారు.  
 
మరోవైపు, వరంగల్ నగరంలో పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కార్లో పెట్టిన ఘటనపై ఉన్న మిస్టరీ వీడిపోయింది. డబ్బు, బంగారం కోసమే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. హంతకుడు ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన జక్కుల శ్రీను అనే యూట్యూబ్ జర్నలిస్టుగా గుర్తించారు. 
 
మృతుడుకి మద్యం తాగించి రోకలి బండతో కొట్టి చంపేసినట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య దగ్గర పీఏగా పని చేసిన నిందితుడు శ్రీను గతంలో కూడా పలువురిని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments